🚨 బ్రేకింగ్ న్యూస్
వికారాబాద్ జిల్లా | తాండూర్
తాండూర్ రైల్వే స్టేషన్లో భారీగా ఎండు గంజాయి పట్టివేత
కోణార్క్ ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 10 కిలోలకు పైగా ఎండు గంజాయి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
ఒడిశాకు చెందిన ఓ యువకుడి నీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం, గమ్యం, కేసుకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
