వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా.

వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా  ఓడినా వార్డు అభివృద్ధికి పాటుపడతా కాంగ్రెస్ నాయకురాలు శిల్పా రాజేందర్ నిజ స్వరం తాండూర్ :: ప్రతినిధి :: (ఫిబ్రవరి,22) తాండూరు పట్టణంలోని 32వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ నాయకురాలు శిల్పా రాజేందర్ …

వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా. Read More

సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.

శ్రీ సంత్ సేవాలాల్ ఆదర్శప్రాయుడు.. సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సేలవు దినంగా ప్రకటించాలి. సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్. శ్రీ సంతు సేవాలాల్ ఆదర్శ ప్రాయుడని, బంజారుల ఆరాధ్య …

సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. Read More

నాటు సారా అమ్మే వ్యక్తి అరెస్ట్.

నాటు సారా అమ్మే వ్యక్తి అరెస్ట్. వికారాబాద్ జిల్లా మధ్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి కే .విజయభాస్కర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యం లో గురువారం రోజు తాండూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో (01 …

నాటు సారా అమ్మే వ్యక్తి అరెస్ట్. Read More

విజయోత్సవ ర్యాలీలపై నిషేధం.

విజయోత్సవ ర్యాలీలపై నిషేధం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికల తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా …

విజయోత్సవ ర్యాలీలపై నిషేధం. Read More

ఘనంగా ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు  వార్డు ప్రజల మధ్య కేక్ కట్ చేసిన సొసైటీ డైరెక్టర్ హాజరైన మదీనా గల్లి నాయకులు, టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ తాండూరు మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి …

ఘనంగా ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు Read More

తాండూర్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం.

12వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్న మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు తాండూరు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి లతో కలిసి బుధవారం పట్టణంలోని సాయిపూర్ …

తాండూర్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. Read More

ఓటు హక్కు వినియోగించుకున్న పట్నం మహేందర్ రెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తన కొడుకు కార్తీక్ రెడ్డితో కలిసి నేడు తాండూరు పట్టణంలోని జూనియర్ పాఠశాలలోనీ 28 వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. …

ఓటు హక్కు వినియోగించుకున్న పట్నం మహేందర్ రెడ్డి Read More

జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

వికారాబాద్ జిల్లాలోనీ తాండూర్, కొడంగల్, వికారాబాద్, పరిగి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్ పేర్కొన్నారు. తాండూరులో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కేంద్రాలను ఏర్పాట్లను పరిశీలన సందర్భంగా జూనియర్ కళాశాల వద్ద డి.ఎస్.పి నర్సింగ్ …

జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు Read More

సజావుగా ఎన్నికల నిర్వహణ.

 సజావుగా ఎన్నికల ఏర్పాట్లా కోసం   జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు మంగళవారం వికారాబాద్ …

సజావుగా ఎన్నికల నిర్వహణ. Read More

ఓకే ఇంట్లో 230 దొంగ ఓట్లు నమోదు

 ఓకే ఇంట్లో 230 దొంగ ఓట్లు నమోదు బోగస్ ఓట్లపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు  మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ రాజు గౌడ్   పురపాలక సంఘం ఎన్నికల భాగంగా 29వ వార్డ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా …

ఓకే ఇంట్లో 230 దొంగ ఓట్లు నమోదు Read More